కొండేపి: విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

64பார்த்தது
కొండేపి: విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
కొండేపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం విజయదశమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి కుటుంబంలో దుర్గామాత సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వచ్చే విజయదశమి నాటికి ప్రజలు మరింత ఆనందంగా ఉంటారని మంత్రి స్వామి అన్నారు.

தொடர்புடைய செய்தி