పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: సిఐ

71பார்த்தது
పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: సిఐ
వర్షాలు కురిసి కుంటల్లో, కాలువల్లో నీరు చేరిన నేపథ్యంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పామూరు సీఐ బీమా నాయక్ సూచించారు. సోమవారం పామూరు పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ వాగుల్లో, వంకల్లో సరదాగా ఈత కొట్టేందుకు పిల్లలు వెళ్లే అవకాశం ఉందని, పిల్లలు బయటకి వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులతో సహకరించాలన్నారు.

தொடர்புடைய செய்தி