రేపు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

80பார்த்தது
రేపు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
కనిగిరి కోర్టు ఆవరణలో ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా కనిగిరి జడ్జి భరత్ చంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, రోడ్డు ప్రమాద కేసులు, చెక్ బౌన్స్, అన్ని రకాల సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி