కనిగిరి: వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు

56பார்த்தது
కనిగిరి: వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు
విజయదశమిని పురస్కరించుకొని కనిగిరిలోని బొడ్డుచావడి సెంటర్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శనివారం విజయదశమి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి ఆయన సతీమణి డాక్టర్ కవిత పాల్గొని పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా స్వాగతం పలికి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி