కనిగిరి: జాతీయస్థాయి పోటీలలో మెరిసిన ముండ్లమూరి విద్యార్థిని

80பார்த்தது
కనిగిరి: జాతీయస్థాయి పోటీలలో మెరిసిన ముండ్లమూరి విద్యార్థిని
ముండ్లమూరు ఏపీ మోడల్ స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పి. ఐశ్వర్య జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఇటీవల జరిగిన అంతర్ జిల్లాల ఖేల్ ఇండియా ఖోఖో పోటీల్లో ఐశ్వర్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు, పిడి రాముడు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 15 నుండి తమిళనాడులో జరగబోయే జాతీయస్థాయి ఖోఖో పోటీలలో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி