కనిగిరి: 30శాతం ఐఆర్ వెంటనే చెల్లించాలి

76பார்த்தது
కనిగిరి: 30శాతం ఐఆర్ వెంటనే చెల్లించాలి
నూతన ప్రభుత్వము వెంటనే 12వ పి.ఆర్.సి ప్రక్రియను వేగవంతం చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాయబ్ రసూల్ రాష్ట్ర కౌన్సిలర్ పి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కనిగిరి ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం నాయకుల సమావేశ:లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యా రంగ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி