కార్మికులకు కనీస వేతనం అమలుపై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి

51பார்த்தது
కార్మికులకు కనీస వేతనం అమలుపై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి
కార్మికులకు కనీస వేతనం అమలుపై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏపీఆర్డబ్ల్యూఎస్, సిపిడబ్ల్యూఎస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వినుకొండ రాజారావు ప్రభుత్వాన్ని కోరారు. కనిగిరిలో ఆదివారం వినుకొండ రాజారావు యూనియన్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం రూ. 1, 035 గా ప్రకటించడం సంతోషకరమని తెలిపారు.

தொடர்புடைய செய்தி