గిద్దలూరు: కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో ఎమ్మెల్యే

69பார்த்தது
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

தொடர்புடைய செய்தி