తాళ్లూరు: అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే

80பார்த்தது
తాళ్లూరు: అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో విజయదశమి వేడుకలను ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించే ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி