వరద బాధితులకు బిజెపి నేత సహాయం అందజేత

74பார்த்தது
వరద బాధితులకు బిజెపి నేత సహాయం అందజేత
విజయవాడలోని వరద బాధితులకు సాయం అందించేందుకు బిజెపి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణరెడ్డి ముందుకు వచ్చారు. దర్శిలో బుధవారం సాయంత్రం రూ. 10, 116 ల నగదు చెక్కును టిడిపి యువనేత డాక్టర్ లలిత్ సాగర్ సమక్షంలో దర్శి తహసిల్దార్ శ్రావణ్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆపత్కాలంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఎవరికి తోచిన సాయం వారు అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி