రేపు దర్శిలో జాబ్ మేళా నిర్వహణ

75பார்த்தது
రేపు దర్శిలో జాబ్ మేళా నిర్వహణ
దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30 సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ కవిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో అరబిందో ఫార్మా, డిమార్ట్, మాస్టర్ మైండ్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు పదవ తరగతి నుండి పీజీ అర్హత కలిగి 19 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని ఆసక్తి గలవారు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

தொடர்புடைய செய்தி