అమ్మవారికి నగలు సమర్పించిన ఆమంచి స్వాములు, ఆమంచి రాజేందర్.

322பார்த்தது
అమ్మవారికి నగలు సమర్పించిన ఆమంచి స్వాములు, ఆమంచి రాజేందర్.
పందిళ్లపల్లి గ్రామ కులదైవం అయిన అమ్మవారికి నగలు సమర్పించి ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఆమంచి స్వాములు, అతని తనయుడు ఆమంచి రాజేందర్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకి అన్నదానం నిర్వహించడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி