ప్రపంచ తెలుగు సాహిత్య కళా జాతర బ్రోచర్ ఆవిష్కరణ

80பார்த்தது
ప్రపంచ తెలుగు సాహిత్య కళా జాతర బ్రోచర్ ఆవిష్కరణ
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఎంపీడీఓ కార్యక్రమంలో మంగళవారం కత్తిమండ ప్రతాప్ ప్రపంచ తెలుగు సాహిత్య కళా జాతర బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొందలపాటి శాంతరావు , గోదా దయాకర్ , గొట్టిముక్కుల ఆనంతరావు, సత్తెనపల్లి ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி