ఘనంగా గురజాడ అప్పారావు జయంతి

57பார்த்தது
ఘనంగా గురజాడ అప్పారావు జయంతి
ప్రకాశం జిల్లా, త్రిపురాంతకంలో శనివారం అభ్యుదయ మహాకవి గురజాడ అప్పారావు 162వ జయంతిని పురస్కరించుకుని స్థానిక శాఖా గ్రంధాలయంలో గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్, శ్రీశ్రీ కళావేదిక ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప సంఘసంస్కర్త , మేధావి, మానవతావాది , సమతావాది అని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி