వైసిపి బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: మాజీ మంత్రి

69பார்த்தது
వైసిపి బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: మాజీ మంత్రి
వైసిపి బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, సంతనూతలపాడు వైసిపి ఇన్చార్జ్ మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. సంతనూతల పాడులోని వైసీపీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైసిపి నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி