రేపు ఒంగోలులో పర్యటించనున్న ఎంపీ మాగుంట

72பார்த்தது
రేపు ఒంగోలులో పర్యటించనున్న ఎంపీ మాగుంట
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా మాగుంట కార్యాలయం ప్రతినిధి భవనం సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు, టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. అలాగే మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

தொடர்புடைய செய்தி