హిజ్రాలు ఆత్మగౌరవంతో బ్రతకాలి: ఎస్పి

82பார்த்தது
హిజ్రాలు ఆత్మగౌరవంతో బ్రతకాలి: ఎస్పి
హిజ్రాలు ఆత్మగౌరావంతో బ్రతకాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ తెలిపారు. ఒంగోలులో సోమవారం హిజ్రాలు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష అణచివేతల నుండి గర్వంగా సభ్య సమాజంలో తలెత్తుకుని బ్రతకాలని ఎస్పీ తెలిపారు. హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు.

தொடர்புடைய செய்தி