అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: ఒంగోలు కలెక్టర్

79பார்த்தது
ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు కలెక్టర్ కు విన్నవించగా పరిష్కరిస్తామని అర్జీదారులకు కలెక్టర్ భరోసా కల్పించారు. అర్జీదారుల సమస్యలను పరిశీలించి వాటికి సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி