లడ్డూ నాణ్యత పై దుష్ప్రచారం తగదు: చెవిరెడ్డి

51பார்த்தது
లడ్డూ నాణ్యత పై దుష్ప్రచారం తగదు: చెవిరెడ్డి
శ్రీవారి లడ్డూ నాణ్యత విషయంలో అబద్ధపు ప్రచారంతో మహాపచారం చేశారంటూ వైసిపి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఒంగోలు నగరంలోని సంతపేట సాయిబాబా మందిరంలో శనివారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసిపి నేతలు పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యత పై దుష్ప్రచారం తగదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி