వరద బాధితులకు విద్యాసంస్థల సాయం

67பார்த்தது
వరద బాధితులకు విద్యాసంస్థల సాయం
భారీ వర్షాల దృష్ట్యా విజయవాడ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది దాతలు విజయవాడ ప్రాంత ప్రజలను ఆదుకుంటున్నారు. అయితే ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల వారు 10, 000 మందికి సరిపడా భోజన సదుపాయాలను కల్పిస్తూ బుధవారం సాయంత్రం వాటిని ప్రత్యేక వాహనంలో విజయవాడకు చేర్చటానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల యాజమాన్యం వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி