పైలెట్ ప్రాజెక్టుగా డిగ్రీ కళాశాల ఏర్పాటు: మంత్రి స్వామి

55பார்த்தது
పైలెట్ ప్రాజెక్టుగా డిగ్రీ కళాశాల ఏర్పాటు: మంత్రి స్వామి
సింగరాయకొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గురువారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టుగా డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తున్నామని మంత్రి అన్నారు. అక్టోబరులో జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.

தொடர்புடைய செய்தி