స్థానికులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు

64பார்த்தது
స్థానికులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు
పొన్నులూరు మండలంలోని అంబేద్కర్ నగర్, బాపిస్టు నగర్, సిద్ధార్థ నగర్ లో స్థానిక ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతాలలో లో వోల్టేజ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం తెలిపారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 700 మంది కుటుంబాలు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు.

தொடர்புடைய செய்தி