పారిశుధ్యం పట్ల అలసత్వం వద్దు: మున్సిపల్ చైర్మన్

69பார்த்தது
కనిగిరి పట్టణంలో పారిశుధ్యం పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ హెచ్చరించారు. చెప్పుల బజార్ లో డ్రైనేజీ కాలువలకు వ్యర్ధాలు అడ్డుపడి డ్రైనేజీ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన శనివారం పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలను శుభ్రం చేయించారు. శానిటరీ సెక్రటరీ చెన్నకేశవులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி