కనిగిరి:శ్రీ జగన్మాత ఈశ్వరిదేవికి వెండి గొడుగు కానుక

69பார்த்தது
కనిగిరి:శ్రీ జగన్మాత ఈశ్వరిదేవికి వెండి గొడుగు కానుక
కనిగిరి పట్టణం దొరువు దగ్గర కొలువైనటువంటి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం లో శ్రీ జగన్మాత ఈశ్వరి దేవి శరన్నవరాత్రులులో సందర్బంగా ఈశ్వరి దేవి అమ్మవారికి శనివారం దసరా రోజు వెండి గొడుగు మరియు 80, 116 రూపాయలు స్వామివారికి కానుకగా ఇచ్చిన శ్రీ రామ్ సింగ్ ను శాలువాతో దేవస్థానం కమిటీ వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, బాల రంగాచారి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி