ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మంత్రి

65பார்த்தது
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మంత్రి
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంటిముందు మొక్కలు నాటుకోవాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం మర్రిపూడిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా, ఎంపీ మాగుంట. అనంతరం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు తప్పనిసరి ఇంటి ముందు ఒక మొక్కను నాటుకోవాలని ఈ సందర్బంగా వారు పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி