ప్రజలకు నీటి సమస్యలు రానివ్వం; ఎమ్మెల్యే

56பார்த்தது
కనిగిరి పట్టణంలోని టకారి వారి పాలెం లో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన డీప్ బోర్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி