పంటలను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన జిల్లా స్థాయి అధికారి

73பார்த்தது
పంటలను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన జిల్లా స్థాయి అధికారి
కనిగిరి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి, తాళ్లూరు రైతు సేవ కేంద్రాల పరిధిలో పంట పొలాలను, రికార్డులను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. శ్రీనివాసరావు మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ క్రాప్ లో నమోదైన పట్టాదారులు, కౌలు రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించారు. నమోదైన రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி