బుల్లెట్ బండిని చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

64பார்த்தது
కంభం పట్టణంలోని చౌక్ సెంటర్ లో శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన బుల్లెట్ బండిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీ దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. బుల్లెట్ బండి యజమాని సురేష్ బాబు ఉదయం దొంగలు తన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி