గురుభక్తి సాక్షిగా విద్యార్థి దేశభక్తి

50பார்த்தது
గురుభక్తి సాక్షిగా విద్యార్థి దేశభక్తి
కంభం స్థానిక పార్కు వీధి ప్రాథమిక పాఠశాల 3వ తరగతి విద్యార్థి అబూబకర్ సిద్ధిఖ్ దేశభక్తికి గురుభక్తిని మేళవించి రూపొందించిన జాతీయ జెండా నమూనా అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రసూల్ బేగ్ మాట్లాడుతూ పాఠశాలలో ఉన్నటువంటి ఫ్లాగ్ పోల్ నమూనాను స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో అచ్చు గుద్దినట్లు తయారుచేయడం విద్యార్థి ఏకాగ్రతకు, దేశభక్తికి నిదర్శనమంటూ చిన్నారి సృజనాత్మకతను కొనియాడారు.

தொடர்புடைய செய்தி