ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్విజ్ పోటీలు

57பார்த்தது
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్విజ్ పోటీలు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం క్విజ్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులను గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగము, ప్రణాళికలు మరియు పారిశ్రామిక ప్రగతి తదితర అంశాలపై లోతుగా చర్చించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి. మల్యాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி