వరదల్లో చిక్కుకున్న భక్తులను రక్షించిన పోలీసులు

73பார்த்தது
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు శనివారం వరదల్లో చిక్కుకున్నారు. 24 గంటలుగా కురిసిన వర్షానికి జేపి చెరువు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. సమాచారం అందుకున్న రాచర్ల పోలీసులు సంఘటన స్థానిక చేరుకొని భక్తులను సురక్షితంగా ట్రాక్టర్ల ద్వారా గుండ్లకమ్మ వాగును దాటించారు.

தொடர்புடைய செய்தி