అధికారులను ప్రశంసించిన ఎమ్మెల్యే

51பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం అధికారులను ప్రశంసించారు. రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలో వరదల్లో చిక్కుకున్న భక్తులను సురక్షితంగా వారి ప్రాంతాలకు చేర్చిన అధికారులను పోలీసులను అభినందించారు. భక్తులు వరదల్లో చిక్కుకున్నారన్న సమాచారంతో అధికారులను సహాయ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించినట్లుగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி