అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎస్సై

85பார்த்தது
అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎస్సై
తాళ్లూరు మండల కేంద్రంలోని బెల్ట్ దుకాణంపై తాళ్లూరు ఎస్సై మల్లికార్జున రావు తన సిబ్బందితో బుధవారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఆయన వద్ద నుండి 20 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై పేర్కొన్నారు. అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி