టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేరాబత్తుల, ఆలపాటి!

72பார்த்தது
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేరాబత్తుల, ఆలపాటి!
రెండు పట్టభద్ర ఎమ్మెల్యే స్థానాలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (కృష్ణా-గుంటూరు), పేరాబత్తుల రాజశేఖర్ (ఉభయ గోదావరి) పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీరికి మద్దతు ఇవ్వాలని పవన్, పురందీశ్వరిని టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాసరావు కోరారట. తమ పార్టీ నేతలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో అభిప్రాయం చెబుతామని వారు తెలిపినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி