కనకదుర్గ ఆలయంలో పవన్ శుద్ధి కార్యక్రమం

64பார்த்தது
కనకదుర్గ ఆలయంలో పవన్ శుద్ధి కార్యక్రమం
విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం దర్శించుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అక్టోబర్ 1న తిరుమలకు పవన్ వెళ్లనున్నారు. 2న తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி