పిఠాపురం రైతులను పవన్ కళ్యాణ్ ఆదుకోవాలి: వంగా గీత (వీడియో)

66பார்த்தது
పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద కారణంగా పంటలు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. దాదాపు 30 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది వీరిని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందన్నారు. విజయవాడ తర్వాత ఎక్కువగా నష్టపోయింది పిఠాపురమే కాబట్టి స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ రైతులకు నష్టం కలగకుండా, వారి కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி