ప్రతిష్టాత్మకమైన అగ్రి 2019 అవార్డుకి ఎంపికైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి

1317பார்த்தது
ప్రతిష్టాత్మకమైన అగ్రి 2019 అవార్డుకి ఎంపికైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి
నోవా అగ్రిటెక్ చైర్మన్ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అత్యంత ప్రతిష్టాత్మకమైన అగ్రి 2019 అవార్డుకి ఎంపికయ్యారు వ్యవసాయరంగం, ఉత్పత్తుల వ్యాపారంలో వ్యహాత్మకమైన నాయకుడిగా రైతు బాంధవుడిగా అందరికి ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరిని వూహాత్మక నాయకుని అగ్రి 2019 పురష్కారానికి రాయి కన్సల్టెన్సీ ప్రకటించింది. ఈ అవార్డులు హైదరాబాద్ లో 27 సాయంత్రం అందుకోనున్నారు.

தொடர்புடைய செய்தி