ముళ్ళ చెట్లలోకి దూసుకుపోయిన ఆటో

81பார்த்தது
నూజండ్ల మండలంలోని మారెళ్లవారిపాలెం గ్రామ సమీపంలో శనివారం ఆటో బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. డ్రైవర్ అతివేగంగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆటో ముండ్లమూరు మండలం పూరీమెట్ల గ్రామానికి చెందినదిగా గుర్తించారు.

தொடர்புடைய செய்தி