అక్రమాలకు పాల్పడుతున్న వినుకొండ మండల రెవెన్యూ అధికారులు

75பார்த்தது
అక్రమాలకు పాల్పడుతున్న వినుకొండ మండల రెవెన్యూ అధికారులు
మాజీ తాహసిల్దార్, మండల సర్వేయర్, వీఆర్వో తదితర రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. రీ సర్వే, ఎల్పీ నెంబర్లు రద్దు చేసి, పాత రికార్డులే కంటిన్యూ చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. శనివారం ప్రజాసంఘాలు వినుకొండ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జి. విఆంజనేయులుకి మెమోరాండం అందజేశారు. రీ సర్వే , ఎల్పీ నెంబర్ రద్దుచేసి ఎవరి భూములు వారికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி