తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

83பார்த்தது
తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
నరసరావుపేట మున్సిపాలిటీలో ఇటీవల తొలగించిన ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ కి సంబంధిత మెమోరాండం అందజేశారు. తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోని, పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులు గత వారం రోజులుగా మున్సిపల్ ఆఫీస్ ఎదురు దీక్షలు చేపట్టారు. కమిషనర్ స్పందిస్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி