టీటీడీ లడ్డూ పై సిపిఐ నేత జంగాల కీలక వ్యాఖ్యలు

64பார்த்தது
గుంటూరులో శనివారం సిపిఐ నగర సమితి సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిపిపిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం చూడాలన్నారు. అనంతరం డీప్యూటీ సీఎం పవన్ కూడా క్రిస్టియన్ ఏ అని ఆయన కూడా తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి కదా అని ఆయన ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி