ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలి: సీఐ

52பார்த்தது
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విజయ్ చరణ్ అన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నరసరావుపేటలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఐ విజయ్ చరణ్ విద్యార్థులు అభినందించి ఆట పోటీలను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி