క్రైస్తవుల పై దాడిని ఖండించిన ముస్లింలు

1126பார்த்தது
క్రైస్తవుల పై  దాడిని ఖండించిన ముస్లింలు
ప్రకాశం జిల్లా పర్చూరులో జరిగిన కార్యక్రమం ఆదివారం శ్రీలంకలో ఈస్టర్ పండుగ సందర్బంగా ప్రశాంతంగా ప్రార్దనలు చేసుకుంటున్న క్రైస్తవ సోదరులపై ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేయడాన్ని పర్చూరు ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ తీవ్రంగా ఖండించింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. కమిటీ ముఖ్య సభ్యులు మౌజులు, ఘనీ భాయ్ మరియు సమీర్..

தொடர்புடைய செய்தி