అత్యాచార ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం

84பார்த்தது
అత్యాచార ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం
సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. హిందూపురంలో ఉపాధి కోసం వచ్చిన కుటుంబ సభ్యులను బంధించి అత్తాకోడలిపై అఘాయిత్యానికి పాల్పడి క్షమించారని నేరం చేశారని మంత్రి సవిత అన్నారు. పండగ వేళ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி