ఏడుగురిని పెళ్లి చేసుకున్న కి 'లేడి'

53பார்த்தது
ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్న కి ' లేడి ' ఘటన తాజాగా ఏపీలో వెలుగు చూసింది. ఆ టక్కరి మహిళ చేతుల్లో ఏడుగురు బాధితులు మోసపోయారు. ఓటేరుకి చెందిన ఆరవ భర్త తేజ ఫిర్యాదుతో మహిళా భాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు బాధితుడు తేజ తన గోడు చెప్పుకున్నారు. రూ. లక్షల నగదు, 40 గ్రాముల బంగారంతో సదరు మహిళ ఉడాయించిడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నాగమణి అనే పేరుతో ఆరవ భర్త తేజను మహిళ మోసగించింది. నాగమణి, శిరీషా,సల్మా,సుజి ఇలా పలు పేర్లతో మగాళ్లను ఈ మహిళ మోసం చేసింది.

தொடர்புடைய செய்தி