వినుకొండ: రాష్ట్రంలో మిగిలింది ఇక ధర్మసంస్థాపనే

53பார்த்தது
వినుకొండ: రాష్ట్రంలో మిగిలింది ఇక ధర్మసంస్థాపనే
రాష్ట్రంలో మిగిలింది ఇక ధర్మ సంస్థాపనేనని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక మిగిలింది అభివృద్ధి, ధర్మసంస్థాపనననే అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ స్వప్నం సాకారం అవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி