అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ

70பார்த்தது
వినుకొండ పట్టణంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చడానికి కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసిందని కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ల నిర్వహణకు కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி