నేడు తెనాలిలో పెమ్మసాని, నాదెండ్ల పర్యటన

56பார்த்தது
నేడు తెనాలిలో పెమ్మసాని, నాదెండ్ల పర్యటన
తెనాలిలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారని అధికారులు శనివారం తెలిపారు. ముందుగా తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు స్వర్ణాంధ్ర- 2047 విజన్ ప్లాన్, పట్టణ అభివృద్ధి పనులపై సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తెనాలి ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో జరగనున్న సమీక్షలో పాల్గొంటారు. తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో పాల్గొంటారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி