వీఐటీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్

56பார்த்தது
తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలోని వీఐటీ-ఏపీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తన చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ విద్యార్ధులు క్రమశిక్షణ నేర్చుకునేది ఒక్క పాఠశాల, కళాశాలలో మాత్రమే అని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி