తాడికొండ: ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

54பார்த்தது
తాడికొండ: ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி